కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైప్‌ సపోర్ట్‌) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస…
కరోనా : ఐఐటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
గువాహటి (అసోం) :  కరోనా  వ్యాప్తి నేపథ్యంలో  ఐఐటీ గువాహటి  విద్యార్థులు పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని వారికి పనికి వచ్చేలా తక్కువ ఖర్చుతో ఇంట్యూబేషన్‌ బాక్స్‌లకు రూపకల్పన చేశారు. ఇంట్యూబేషన్‌ అంటే ఎండో ట్రాషియల్‌ ట్యూబ్‌ అనే ఓ గొట్టాన్ని నోటి ద్వారా వాయునాళం గుండా పంపిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో …
వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌
స్టైలీష్‌ స్టార్‌  అల్లు అర్జున్ ‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం  ‘అల.. వైకుంఠపురములో’ . క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. ఈ పాటకు బన్ని, పూజా…
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం
ముంబై: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్  కరోనా పై పోరుకు సాయం చేసేందుకు నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు పాటుపడుతున్న కేంద్ర  ప్రభుత్వానికి రూ .150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్…
గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్‌ సీరియస్‌
గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి  కేటీఆర్‌   సీరియస్‌ అయ్యారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తులు కేవ…
కరోనా కేసుల్లో వారే ఎక్కువ!
విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 132 కి చేరాయి. నెల్లూరులో గురువారం ఒక్క రోజే 17 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 20 పాజిటివ్‌ కేసులు నెల్లూరులో నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల విషయాని…